100 రోజుల సంకల్పం! మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు

జనం న్యూస్ మే1 రావికమతం విలేఖరి గుమ్మడి వెంకటేశ్వరరావు 100 రోజుల మారకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సును మండలంలో చినపాచీల గ్రామంలో గురువారం రావికమతం ఎస్ఐ రఘువర్మ…

ఆంధ్రజ్యోతి విలేఖరి హత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని తహసిల్దార్ కు వినతి పత్రం..

జనం న్యూస్ 30 ఏప్రిల్ 2026 బండి ఆత్మకూరు మండలం,శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా : మండల కేంద్రంలో గురువారం నాడు వర్కింగ్ జర్నలిస్టులు చిత్తూరు జిల్లా…

10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మండల టాపరుగా భీ. సతీష్

జనం న్యూస్ మే1 రావికమతం విలేఖరి గుమ్మడి వెంకటేశ్వరరావు మండలంలో మరుపాక ఆదర్శ పాఠశాల విద్యార్ధి 10వ తరగతి పరీక్ష ఫలితాలలో మండల స్థాయిలో సత్తా చాటాడు.…

నాయి బ్రాహ్మణులకు అట్రాసిటి చట్టం వర్తింప జేయాలని పొన్నం ప్రభాకర్ కు వినతి:స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరాల వెంకటస్వామి

జనం న్యూస్ 30 ఏప్రిల్ 2026 (కరీంనగర్ రిపోర్టర్ కడారి అయిలయ్య) కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సింగిరాల వెంకటస్వామి ఆధ్వర్యములో రాష్ట్ర రవాణా…

అమలాపురం భాష్యం విద్యార్థుల మార్కుల ప్రభంజనం

జనం న్యూస్, మే 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలా పురం భాష్యం 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ…

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో సత్తా చాటిన గుత్తిని దీవి సాయి రామ్ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు…

జనం న్యూస్ ఏప్రిల్ 30 ముమ్మిడారం ప్రతినిధి గ్రంధి నానాజీ 10 వ తరగతి పరీక్ష ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన — గ్రామ సర్పంచ్

జనంన్యూస్ మే 01 ఎలిగేడు మండలం గురువారము రోజున ర్యాకల్ దేవ్ పల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యములో గ్రామ సర్పంచ్ మద్ధెల రమాదేవి…

అఖిలభారత జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.

జనం న్యూస్ మే 1 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో రెడ్డిగూడెం గ్రామంలో ఆశి లక్ష్మయ్య అధ్యక్షతన…

వి ఓ ఏ లకు నీరు, పారిశుధ్యం పరిశుభ్రత పై ఒకరోజు శిక్షణా కార్యక్రమం

జనం న్యూస్1.5.2026, మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్.జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం. మహిళా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్థాయి సిబ్బంది…

పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విజయభేరి…

జనం న్యూస్ 1/5/2026 బలిజిపేట ప్రతినిధి పి జయరాం -:గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో బలిజిపేట మండలం 93% ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ 1 సామల…