జనం న్యూస్, ఏప్రిల్ 30 తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు నందిన సుబ్బారావు లీలావతి శాఖా గ్రంధాలయం లో వేసవి విజ్ఞాన శిబిరాల్లో విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ గా పత్రికా రచయిత వేదుల జనార్దన్ పుస్తక పఠనం వలన కలిగే లాభాలు , సూక్తులు వివరించారు తదుపరి రిసోర్స్ పర్సన్ ఏలూరు ఆనంద్ కుమార్ ఐఐటీ బొంబాయి ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ వారు పాల్గొని విద్యార్థులు కు సైన్స్ గురించి ,సైంటిస్టులు వారు కనుగొన్న విషయాలు గురించి విపులంగా బోధించారు విద్యార్ధిని p లిఖిత కిడ్నీ ఎక్సలేటరీ సిస్టం ప్రాజెక్ట్ వర్క్ చేసి విద్యార్థులకు వివరించారు చిన్నారి లిఖిత ను ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి మెడల్ తో సన్మానిం చారు కార్యక్రమం అనంతరం విద్యార్థులకు స్నాక్స్ అందించబడినది.