అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయండి: సీజేఐని కోరిన సీఎం చంద్రబాబు

సాక్షి డిజిటల్ న్యూస్ : మార్చి 3, (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ : షేక్ మక్బూల్ బాష).ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక నేషనల్…

బోయిన్ పల్లి మార్కెట్ అభివృద్ధికి చర్యలు.

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ (నటరాజ్ గౌడ్) మార్చి 3. బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గం మరియు అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే శ్రీగణేష్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే…

మద్యం సేవించి వాహనం నడిపితే జైలు ఖాయం — దౌల్తాబాద్ పోలీసుల హెచ్చరిక

(సాక్షి డిజిటల్ రిపోర్టర్ విగ్నేష్ మార్చ్ 3) దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు ఎస్‌.ఐ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ…

అద్దంకి మండలం సింగరకొండ తిరునాళ్ల రథోత్సవ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ “వి.హర్షవర్ధన్ రాజు” ఐపీఎస్

సాక్షి డిజిటల్ న్యూస్ : మార్చి 3, (ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ : షేక్ మక్బూల్ బాష). అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ…

కాంగ్రెస్ పార్టీలో చేరిన నుచ్చు శివానంద యాదవ్ అతని అనుచరులు.

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ (నటరాజ్ గౌడ) మార్చి 3, కూకట్‌పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నుచ్చు శివానంద్ యాదవ్ కాంగ్రెస్…

ఆకట్టుకున్న ప్రజా కళలుతిరువూరు నియోజక వర్గంలోని గంపలగూడెం మండలం, నెమలి వేణుగోపాలస్వామి ఉత్సవాలు.

03-03-2026 సాక్షి డిజిటల్ న్యూస్(రిపోర్టర్ హరీష్ రెడ్డి) . భాగంగా ఆది వారం రాత్రి శ్రీసీత రామంజ నేయ కళా పరిషత్ ఆధ్వ ర్యంలో, శ్రీ కృష్ణ…

భక్తి ప్రపత్తులతో భద్రాచలానికి పెద్ద హరిజన వాడ భక్తుల ‘గోటి తలంబ్రాల’ పాదయాత్ర

సాక్షి డిజిటల్ న్యూస్ :జూలూరుపాడు/,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్చి 3: రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, పెద్ద హరిజన వాడ గ్రామస్తులు…

అంబులెన్స్ డ్రైవర్లు సమస్యలు పరిష్కరించాలి

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 03, జి.మాడుగుల :అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ 11 మండలాల అంబులెన్స్ డ్రైవర్ లుగా విధులు నిర్వహిస్తున్న అంబులెన్స్ డ్రైవర్స్…

జన్నారం మండలంలోని విలేకరులకు అవగాహన సదస్సులను

సాక్షి డిజిటల్ న్యూస్. మార్చ్ 3. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్ జన్నారం మండలంలోని పలు పత్రిక మిత్రులు పలు సంఘాలు…

నిర్వాసితుల ఆవేదనకు న్యాయం చేయాలి పోలవరం బాధితులకు శాస్త్రీయ సమగ్ర పునరావాసం కోరుతూ వినతి.

(సాక్షి డిజిటల్ న్యూస్) దేవీపట్నం: రిపోర్టర్ కే ప్రకాశరావు. రంపచోడవరం: పోలవరం నిర్వాసితుల సమస్యలను తక్షణమే పరిష్కరించి శాస్త్రీయ సమగ్ర పునరావాసం కల్పించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ…