సదరు ఉత్సవామా .. షాద్ నగరోత్సవ..

*శ్రీ క్రిష్ణుడికి పూలమాల జ్యోతి వెలిగించి సదరును ప్రారంభించిన షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ *షాద్ నగర్ లో ఆకట్టుకున్న యాదవుల విన్యాసాలు *ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో సదరు ఉత్సవాలు

సాక్షి డిజిటల్ న్యూస్ (నవంబర్/4), ఫరూక్ నగర్ రిపోర్టర్ కృష్ణ షాద్ నగర్ లో ఆదివారం రాత్రి సదరోతత్సవంలో వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు అయన మాట్లాడుతూ యాదవులకు అన్ని రంగాలలో వారి పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.అలాగె రాష్ట్ర కార్యదర్శి యాదవ సంగం అధ్యక్షులు ఆలుగడ్డ ప్రవీణ్ గారి అధ్యరములో సదరు ఉత్సవాలు అంబరని అంటే విదంగా జరిగాయి యాదవులంటే శ్రీకృష్ణుడు వారసులం.పాలు అమ్ముకొనే కాదు పాలించే తత్వం మాదగ్గర ఉందని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *