ఎలక్ట్రికల్,ప్లంబింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్04 జి.మాడుగుల : అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మడుగుల మండలం లో శ్రీ మత్యమాడుగులమ్మ ఎలక్ట్రీషియన్ ,ప్లంబింగ్ యూనియన్ సమావేశం సోమవారం…

తక్షణమే తూకం చేపట్టాలిమాజీ మంత్రి జీవన్ రెడ్డి

సాక్షిడిజిటల్ న్యూస్, నవంబర్ 04,రాయికల్, వై.కిరణ్ బాబు:-ఆహార ధాన్యాల అమ్మకంలో నిబంధనలతో కూడిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తూకం చేపట్టాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.…

దేవుని మాన్యం భూమి..రైతు పేరుతో ఆన్లైన్

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 3 పెనగలూరు రిపోర్టర్ మధు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం మండలంలోని పాత సింగనమల గ్రామంలో గల…

డి ఎం ఎఫ్ వందల కోట్లు నిధులు ఎక్కడ…?

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 3 మణుగూరు /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: కాంగ్రెస్ కార్యాలయం అయితే అడిగితే ఆధారాలు చూపించి ఎవరిది…

కమ్యూనిస్టులకు అధికారం ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో కేరళ నిదర్శనం

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 02,రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: కమ్యూనిస్టులకు అధికారం ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో కేరళ రాష్ట్రంలో నిరూపించి చూపామని సిపిఎం…

కార్తీకమాసం సందర్భంగా సముద్రతీర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు. ప్రజల భద్రతే ప్రాధాన్యం: ప్రకాశం జిల్లా ఎస్పీ”వి.హర్షవర్ధన్ రాజు”

సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 4 ( ప్రకాశం జిల్లా బ్యూరో ఇన్చార్జి: షేక్ మక్బూల్ భాష). ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్తీకమాసాన్ని పురస్కరించుకుని…

42% బీసీ రిజర్వేషన్స్ పార్లమెంట్లో చట్టం చేసి నైన్త్ షెడ్యూల్ చేర్చి రక్షణ కల్పించాలి

సాక్షి డిజిటల్ న్యూస్,నవంబర్ 04,రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు స్థానిక ఎన్నికల్లో విద్యా,ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్స్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు…

పార్టీలకు అతీతంగా రాజ్యాధికార వాటా కోసం ఐక్యంగా పోరాడుదాం

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 4 , మల్లాపూర్ మండల రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య : ముదిరాజ్ లు పార్టీలకు అతీతంగా ఐక్యతగా ఉండి అన్ని రంగాలలో…

మాదారం గోవిందతండా యువతి విఘ్నేశ్వరి ప్రమాదానికి గురై విజయవంతంగా బ్రెయిన్ సర్జరీ

సాక్షి డిజిటల్ న్యూస్: కారేపల్లి, నవంబర్ 4, మాదారం గోవిందతండా గ్రామానికి చెందిన యువతి విఘ్నేశ్వరి దురదృష్టవశాత్తూ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్రమైన గాయం…

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 117 ఫిర్యాదులు: ప్రకాశం జిల్లా ఎస్పీ “వి.హర్షవర్ధన్ రాజు”

సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 4 ( ప్రకాశం జిల్లా బ్యూరో ఇన్చార్జి: షేక్ మక్బూల్ బాషా). ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు సోమవారం…