విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడుదాం ఆర్ గౌతమ్ కుమార్ జిల్లా అధ్యక్షులు

ధర్పల్లి మండల కేంద్రంలో పిడిఎస్యు మహాసభ సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4 ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ పిడిఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు…

విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడుదాం ఆర్ గౌతమ్ కుమార్ జిల్లా అధ్యక్షులు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4 ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ పిడిఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆర్మూర్ డివిజన్ మహాసభను ధర్పల్లి మండల…

పెద్దమ్మ తల్లి ఆలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు.

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 04 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్ మోత్కూర్. మున్సిపల్ కేంద్రంలో ని పెద్డమ్మ తల్లి ఆలయంలో…

సత్యదేవుని గిరిప్రదక్షిణ రహదారులు పరిశీలించిన జిల్లా ఎస్పీభద్రతా ఏర్పాట్లపై ఇఓ వీర్ల సుబ్బారావుతో సమావేశమైన ఎస్పీ బిందుమాధవ్

సాక్షీ డిజిటల్ న్యూస్, కాకినాడ జిల్లా, శంఖవరం మండలం, అన్నవరం, నవంబర్ 4 రిపోర్టర్ యస్. నాగార్జున. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ (ఐపీఎస్)…

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

పార్వతీపురం మన్యం, నవంబర్ 4 సాక్షి డిజిటల్ న్యూస్ (జి గోపాలరావు).. దేశ రాజధాని ఢిల్లీలో మన జిల్లా పార్వతీపురం ప్రతిభ చాటేలా యువత సంబంధిత రంగాలలో…

బీసీలకు 42శాతం. రిజర్వేషన్లు బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో బిల్లు ఆమోదించాలి

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 5 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్ మోత్కూర్ లో పత్రికా ప్రతినిధులతో గుండు వెంకటనర్సు మాట్లాడుతూ…కేంద్ర…

త్రాగునీటి సమస్య పరిష్కారానికి అధికార్లు సమిష్టిగా కృషి చేయండి…..

ఆలూరు, నవంబర్ 05, సాక్షి డిజిటల్ న్యూస్ – ఆలూరు నియోజకవర్గం లో తీవ్రతరమవుతున్న త్రాగు నీటి సమస్య పరిష్కారానికి పంచాయతీ,ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికార్లు సమిష్టిగా, సమన్వయంతో పని…

అవినీతిని ఉపేక్షించేది లేదుజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 5మెదక్ ఇంచార్జ్ బశెట్టి గాండ్ల ఉమామహేశ్వర్ స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.…

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం

సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 04 రిపోర్టర్ షేక్ సమీర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

సాక్షి డిజిటల్ న్యూస్, నిజామాబాద్ జిల్లా మండలం పోతంగల్. నవంబర్ 4 2025( సుధాం శ్రీనివాస్ రిపోర్టర్)పోతంగల్ మండల కేంద్రంలో 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…