ఆందోల్ ఫిబ్రవరి 14( సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య) అందోల్ 4,5,6,7వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు తిరుమల కల్పన హరికృష్ణ గౌడ్ , కొత్తగోల్ల మాధవి శ్రీనివాస్ యాదవ్, రాచకొండ జ్యోతి ప్రదీప్ గౌడ్, తోట్ల రామకృష్ణ గెలుపొందారు.
సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం ఫిబ్రవరి 14 : మండలంలో చీమలపాడు పంచాయతీ కళ్యాణపులోవ పోతురాజు బాబు ఉత్సవాలు కు వచ్చే భక్తులపై దురుసుగా ప్రవర్తించవద్దని అధికారులకు…
సాక్షి డిజిటల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మొహమ్మద్ నయీమ్ ఫిబ్రవరి 14, కామారెడ్డి పట్టణ మున్సిపల్ ఎలక్షన్లో 49 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఇసాక్…
సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14/2026, మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ బీరప్పగడ్డ వార్డులో ప్రజలు దోమల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానిక యువ…