సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3 కామారెడ్డి జిల్లా బాన్సువాడ రిపోర్టర్ షేక్ అమైర్, 2026 నూతన సంవత్సర సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.