అందోల్ మార్చి 3 (సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య (సౌలు) శాంతికి , పత్రికా అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక ఈ రంగుల హోలీ ప్రజల జీవితాలను సప్తవర్ణ శోభితం చేయాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.
సాక్షి డిజిటల్ న్యూస్: 03 మార్చి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో…
సాక్షి డిజిటల్ న్యూస్ 03 మార్చి : వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి, మండలంలోని పహిల్వాన్ పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి…