ఎస్టియు ఆధ్వర్యంలో నూతన ఎంఈఓ కు సన్మానం

సాక్షి డిజిటల్ న్యూస్,మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట, మార్చి 02 (మాసాయిపేట లక్ష్మణ్):- పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని…

ప్రభుత్వం జీడి రైతులకు మద్దతు ధర ప్రకటించాలి

సాక్షి డిజిటల్ న్యూస్ 3 మార్చి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, జీడి పండించే రైతులకుకార్పొరేషన్ ఎర్పాటు చేయాలని మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కోనుగోలు చేయాలని…

దేవరాపల్లిలోఅన్న సమారాధన కార్యక్రమం

సాక్షి డిజిటల్ న్యూస్ 3 మార్చి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, మండల కేంద్రం స్థానిక ఉమామహేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు…

వీరశైవుల సామాజిక సంక్షేమాభివృద్ధే నా ధ్యేయం

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద మార్చి 3, మండల కేంద్రమైన హోళగుంద లోని రాష్ట్ర ప్రభుత్వ “వీరశైవ లింగాయత్ కార్పోరేషన్” చైర్మన్ తుల్జాపూర్ స్వప్న స్థానిక ఉరవకొండ…

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల-3వ తేదీ గండిఆలయం మూసివేత

సాక్షి డిజిటల్ న్యూస్: చక్రాయపేట, మార్చి 3 (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) వైయస్సార్ కడప జిల్లా, చక్రాయపేట మండలం, మారెళ్ళ మడక గ్రామంలో ఉండే…

కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య.

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 3 భూమయ్య పిట్లం. . పిట్లమ్మ మండలంలోని హస్నాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు సత్యం 41 సంవత్సరాల ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై…

భజనల నడుమ కోతులకు కన్నీరవ్విన వీడ్కోలు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 3 భూమయ్య పిట్లం. . . పిట్లం మండలంలోని చిల్లర్గి గ్రామంలో ఈరోజు హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. గ్రామ పరిసరాల్లో…

టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మకు అభినందనలు తెలిపిన టిడిపి నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద, మార్చి 03, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్…

రజకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద, మార్చి 03, తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఫిబ్రవరి 18 న జరిగిన సంఘటనకు నిరసనగా రజక…

కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద మార్చ్ 3, కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ వీరనాగప్ప అన్నారు ఈ సందర్భంగా మండల…