ఆందోల్ ఫిబ్రవరి 14( సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య) అందోల్ 8వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రాచకొండ భవాని నాగరత్నం గౌడ్ ముచ్చటగా మూడోసారి గెలుపొందారు.
సాక్షి డిజిటల్ న్యూస్ 14 ఫిబ్రవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, మెడికల్ ఫార్మా మాఫియా ఆగడాలను అరికట్టేందుకు నేడు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో నిర్వహించు ఆందోళన…
సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 భూమయ్య పిట్లం పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు…