స్థానిక సంస్థలు ఎన్నికల దృశ్య గ్రామ కమిటీలకు దిశ నిర్దేశం.

★మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఫిబ్రవరి.04.2026 రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఎమ్మెల్యే శిరీష దేవి ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు గోళ్ల చంటి బాబు ఆధ్వర్యంలో దేవారం కచ్చులూరు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కారం రమేష్ దొర కొనతుల కోటేశ్వరరావు అధ్యక్షతన సమావేశాలు నిర్వహించడం జరిగింది.ఈసందర్భంగా మండల అధ్యక్షులు వారు మాట్లాడుతూ దేవీపట్నం మండలంలో ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త పనిచేయాలని మండలంల ప్రతి పంచాయతీలో వార్డు మెంబర్ నుండి ప్రెసిడెంట్ ఎంపీటీసీ జడ్పిటిసి వరకు తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలని అలాగే పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తల్లికి వందనం మహిళకు ఉచిత దీపం పథకం శ్రీ శక్తి పథకం వృద్ధులకు 4వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు 6000పెన్షన్ ఇలా ఎన్నో పథకాలు మన కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని కార్యకర్తలకు దశనిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కీర్తి గంగరాజు క్లస్టర్ ఇంచార్జ్ ముచ్చు వీర వెంకట సత్యనారాయణ ఇందుకూరుపేట సొసైటీ అధ్యక్షులు మాగాపు బాబురావు మాజీ మండల అధ్యక్షులు ముండ్రు మధుసూదన్ రావు తెలుగు యువత అధ్యక్షులు జొన్నల శ్రీనివాస్ కుమార్ ఐ.టిడిపి అధ్యక్షులు అంజిరెడ్డి టిడిపి అధ్యక్షులు కుటుంబ రెడ్డి సీనియర్ నాయకుల రేలంగి రాంబాబు తెలుగు యువత ఉపాధ్యక్షులు వంశీ మండల కమిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ దొమ్మటి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ పూసం భాగ్యలక్ష్మి బూత్ కన్వీనర్ రామకృష్ణ దొర సెక్రెటరీ కారం సీత మండల ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొమరం పెద్ద మండల కార్యదర్శి కొనతుల చిట్టిబాబు గ్రామ కమిటీ కార్యదర్శి లక్ష్మణరావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు.