పెద్ద పెట్టుబడిదారులుచిన్న తరహా వ్యాపారదారులు ఇద్దరు సమానమే..

సాక్షి డిజిటల్ న్యూస్ 4 అక్టోబర్ 25 జమ్మికుంట టౌన్ రిపోర్టర్ తంగళ్ళపల్లి శ్యామకిషోర్ ఇప్పుడున్న రోజుల్లో ఏదైనా వ్యాపారం చేయాలంటే మినిమం 10 లక్షల రూపాయలు…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్,నవంబర్ 03, మల్లాపూర్ మండలం రిపోర్టర్,ఆకుతోట నర్సయ్య: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు సిరిపూర్, కొత్త దామరాజ్ పల్లి, పాత దామరాజ్…

కోటలో మహిళా బ్యాంక్ స్వర్గధామాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 3 కోట మండలం, తిరుపతి జిల్లా: కోట పట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన మహిళా బ్యాంకు…

రాష్ట్ర వైకాపా రైతు కమిటీ సభ్యుడిగా పి.జే.వి. రెడ్డి.

సాక్షి డిజిటల్ న్యూస్. నవంబర్ 3 తంబల్లపల్లి మండల రిపోర్టర్ ఇ. రమేష్ బాబు. రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు కమిటీ సభ్యుడు గా తంబళ్లపల్లె…

కాలం చెల్లిన కూల్ డ్రింక్స్

సాక్షి డిజిటల్ న్యూస్ పినపాక ప్రతినిధి నవంబర్ 3 చల్లని కూల్‌ డ్రింక్‌ సేద తీరేందుకు ఎక్కువమంది ఇష్టపడతారు, దీనిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు కాలంచెల్లిన…

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే జారే

సాక్షి డిజిటల్: నవంబర్ 3, అశ్వరావుపేట ఇంచార్జ్, బుల్లా శివ హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలు సందర్భంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న,రాష్ట్ర రెవెన్యూ, మరియు గృహ…

అంగరంగ వైభవంగా శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్టపన

సాక్షి డిజిటల్ న్యూస్ 3 నవంబర్నారాయణపేట నియోజకవర్గం ఇంచార్జీ క్రిష్ణ ధన్వాడ: మండలంలోని గున్ముక్ల గ్రామంలో శివాలయ పునరనిర్మాణం లో భాగంగా శివలింగం, నంది మరియు ధ్వజస్తంభ…

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – శ్రీజ్యోతి భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతి

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 3, నవాబుపేట్ మండలం: చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం పట్ల రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు…

ప్రజావాణిలో వచ్చిన ప్రజల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.

నవంబర్ 4 సాక్షి డిజిటల్ న్యూస్ భూపాల్ పల్లి సోమవారం ఐడిఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలను…

2 కోట్ల వ్యయంతో నూతన రహదారి నిర్మాణానికి శ్రీకారం

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ రామని గణేష్, ఇదిగనిపల్లి జడ్చర్ల నియోజకవర్గంలోని రాచాలపల్లి నుండి మాదారం వరకు రూ.2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మాణం జరుగుతున్న రహదారి…