సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/భద్రాది కొత్తగూడెం జిల్లా నవంబర్ 7 రిపోర్టర్: షేక్ సమీర్, జూబ్లీహిల్స్ ఉప-ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అభివృద్ధి,సంక్షేమాలే కాంగ్రెస్ ఎజెండా,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా జూబ్లీహిల్స్ లోని ఇంటింటికి ప్రచారం చేసిన వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహా రావు ఓబీసీ మండల అధ్యక్షుడు ఆర్కె నాయుడు సేవాదళ్ మండల అధ్యక్షుడు కిషన్ నాయక్, రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు .