సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4 తిరుమలగిరి మండల రిపోర్టర్ శ్రీనివాస్తిరు తిమలగిరి మున్సిపాలిటీ పరిధిలో నవంబర్ 3 సోమవారం రోజున తొండ గ్రామానికి చెందిన వేల్పుగొండ చిన్న ఎల్లయ్య, తిరుమలగిరి మున్సిపాలిటీ చెందిన పర్వతగిరి రాజులు గత కొంతకాలంగా కోర్టుకు హాజరుకానందున, వారి మీద తుంగతుర్తి కోర్టులో నాన్ బెయిల బుల్ వారంటూ జారి అయినది, అట్టి ఇద్దరు వ్యక్తులను ఈరోజు అదుపులో తీసుకొని కోర్టు లో హాజరుపరచగా తుంగతుర్తి జడ్జి గౌస్ పాషా ఉత్తర్వుల మేరకు సూర్యాపేట సబ్ జైలుకు పంపనైనది అని తిరుమలగిరి ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలియజేశారు,