తుఫాను ప్రభావం ఎక్కువగా వున్నది రైతులు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ రాహుల్ రాజ్

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30 మెదక్ ఇంచార్జ్ బశెట్టి గాండ్ల ఉమామహేశ్వర్, తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి అన్ని కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్స్ అందుబాటులో…

మద్యపానం మహమ్మారికి బలవుతున్న యువకులు

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు; పేసా యాక్ట్ ఉన్న భద్రాచలంలో ఆదివాసులకు మాత్రమే ఇవ్వవలసిన మద్యం దుకాణాలను దళారీలు…

నేలకొరిగిన వరి, విరిగిన అరటి చెట్లను పరిశీలించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామంలో మరియు ఆలమూరు…

విద్యుత్ విషయంలోప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఏఈ అంకారావు

అక్టోబర్ 30, సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ జగన్, సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో విద్యుత్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంను…

ముదిరాజులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలి

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 30, మల్లాపూర్ మండల రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య : ముదిరాజ్ లు పార్టీలకు అతీతంగా ఐక్యతగా ఉండి అన్ని రంగాలలో ముందుకెళ్లాలని,…

దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఫిషింగ్ ఆర్బర్ లో ప్రమాదానికి గురైన బోటు వద్దకు వచ్చి ఘటన వివరాలు తెలుసుకున్నారు

సాక్షి డిజిటల్స్ విశాఖ ప్రతినిధి సంజయ్ విశాఖపట్నం హార్బర్ లో తుఫాను , అలలు తాకిడికి ఒక బోటు మునిగిపోవడం జరిగింది అనుకోకుండా జరిగిన ఘటన విషయాన్ని…

రోడ్డుకు అడ్డంగా వున్నా గుంటవల్ల తీవ్ర ఇబ్బందులు

సాక్షి డిజిటల్ న్యూస్ : అక్టోబర్ 30: కొండపాక: రిపోర్టర్ తిరుపతి: సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని దుద్దెడా గ్రామం శివారులో గల రాంపల్లి గ్రామానికి…

భారీ వర్షాలకు పోలీసు బృందం హై అలర్ట్ : ఎస్ ఐ రవి ప్రకాష్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30 పెనగలూరు రిపోర్టర్ మధు, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనమలూరు మండలం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను కారణంగా…

పశుగ్రాసం కోసం వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30 పెనగలూరు రిపోర్టర్ మధు, పెనగలూరు మండలంలో పాడి రైతులు తమ పశువుల మేత కోసం గ్రాసం కోసం పొలాలకు వెళ్ళినప్పుడు…

నందిగామలో నిత్యం పర్యవేక్షణలో ఎమ్మెల్యే సౌమ్య తోపాటు అధికార యంత్రాంగం

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్:బొక్కా నాగేశ్వరరావు (అక్టోబర్ 30 2025 ) మొంథా తుఫాన్‌తో కూడిన భారీ వర్షాలు కారణంగా నందిగామ మండలంలో సంభవించిన అకాల వర్షాలు…