నిరంతరం పెళ్లిలల్లో సుడిగాలి పర్యన చేస్తున్న అభిమన్యు రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ రామని గణేష్ ఇదిగానిపల్లి 31-10-2025, జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన పట్లోల్ల సత్యనారాయణ రెడ్డి ఇందిరల కుమార్తె…

శ్రీశైలం మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లాలో కలపాలని ఏఐటీయూసీ,సిపిఐ నాయకుల డిమాండ్

సాక్షి డిజిటల్ న్యూస్:అక్టోబర్ 31, నంద్యాల జిల్లా,శ్రీశైలం మండలం రిపోర్టర్ కోటి. ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం పోరాట దినంగా మలిచి శుక్రవారం ఏఐటీయూసీ 31 అక్టోబర్ 1920…

దేవరగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద అక్టోబర్ 31, దేవరగట్టు ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది చైర్మన్ గా కురువ వీర నాగప్ప, వైస్ చైర్మన్…

రెగ్యులర్ లైబ్రేరియన్ లేక ఇబ్బందులు

సాక్షి డిజిటల్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా/ తెలకపల్లి మండలం; 31 అక్టోబర్ 2025; (రిపోర్టర్ కొంకలి మధుసూదన్): తెలకపల్లి మండల కేంద్రంలోని లైబ్రరీ లో తాత్కాలిక…

కార్మిక హక్కుల కోసం నిరంతర పోరు కొనసాగిస్తాం

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 పెనగలూరు రిపోర్టర్ మధు, కార్మిక హక్కుల కోసం నిరంతర పోరు కొనసాగిస్తాం మాదరాజు గంగాధర్ ఏఐటియూసి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు…

వాకర్స్ ఆధ్వర్యంలో వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు..

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్.31, బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి. బి కొత్తకోటలోనిరంగసముద్రం రోడ్డులోని పాత చక్రి ఫ్యాక్టరీ లోని వాకర్స్ ప్రతినిధుల ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్…

గ్రామ గ్రామాన,””పార్టీ జెండా పండుగ కార్యక్రమం

సాక్షి డిజిటల్: అక్టోబర్ 31, అశ్వరావుపేట ఇంచార్జ్, బుల్లా శివ, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఊంచుకొని గ్రామ గ్రామాన పార్టీ జెండా పండుగ కార్యక్రమం…

నూతన ఎంపీడీవో నీ మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్:జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 31 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల నూతన ఎంపీడీవో గా బాధ్యతలు…

ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజల దీవెనలు అందుకుంటున్న అభిమన్యు రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ రామని గణేష్ ఇదిగానిపల్లి 31-10-2025, జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని రాజాపూర్ మండలం కేంద్రంలోని కుచ్చర్కల్ గ్రామనికి చెందిన కరికే మన్యం కూతురు…

నవంబర్ 1 నుండి 9 వరకు: అమరవీరుల స్మారక సభలు జయప్రదం చేయండి!

సాక్షిడిజిటల్ న్యూస్ గంగారం:-నూతన ప్రజాస్వామిక విప్లవం ఆశయాల సాధనలో అమరులైన విప్లవ వీరకిశోరాల త్యాగాలను స్మరించుకుంటూ, నవంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న…