సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్ మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు సివిల్ సప్లై యూనియన్ ఆధ్వర్యంలో ఎఐటియుసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎఐటియుసి మండల కార్యదర్శి జంగా నరసయ్య జెండా ఎగరవేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అన్నెపు వెంకట్ పాల్గొని వారు మాట్లాడుతూ ఎఐటియుసి ఆవిర్భావం అయిన నాటినుండి కార్మిక కర్షక హక్కులకై నిరంతరం పోరాటం చేస్తున్న జెండా అని కార్మికుల హక్కులకై పోరాటం చేస్తున్నది ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని పిలుపునిస్తున్నది కార్మికులంతా ఐక్యంగా ఉండాలని వారి సమస్యలను పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై యూనియన్ అధ్యక్షుడు పురుగుల రవి సిపిఐ శాఖ కార్యదర్శి బోయిని ఉప్పలయ్య గొలుసుల యాదగిరి పంగ వెంకన్న యాదగిరి పురుగుల జీడయ పరశురాములు రమేషు గొడుగు శ్రీను మచ్చ గిరి తాడూరు లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు